Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 14, సాక్ష్యం న్యూస్: మండలంలో మద్ది గ్రామంలో రచ్చబండపై ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎంపీపీ కె.రాంబాబు, సర్పంచ్ బుగత సన్యాసమ్మ, మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు బుగత సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన బారీ అన్నదాన కార్యక్రమానికి భక్తులు బారీగా తరలివచ్చారు.
Admin
Neti Sakshyam