Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 4,సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండల ఎమ్మార్వోగా కె.ఆనందరావు, ఈ ఒ.ఆర్ డి గా మీనాకుమారి, ఎపిఎం గా సాయిరమేష్, మండల ఎ ఈ గా పట్నాయక్ శుక్రవారం పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ఒ.ఆర్ డి మీనాకుమారిని గ్రామ కార్యదర్శులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు . ఈ సందర్భంగా గ్రామాలలో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అలాగే ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Admin
Neti Sakshyam