Neti Sakshyam - వార్తలు / విజయనగరం/ యస్.కోట : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: శృంగవరపుకోటలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారాని దోహద పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక mla కోళ్ల లలితకుమారి అన్నారు. ప్రజా దర్బారులో నియోజకవర్గం నలు మూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించారు.
Reporter
Neti Sakshyam